AP News: రేపు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం

ABN , First Publish Date - 2022-10-02T02:00:19+05:30 IST

అమరావతి : దసరా శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా రేపు (ఆదివారం) మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమను స

AP News: రేపు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం

అమరావతి : దసరా శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా రేపు (ఆదివారం) మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమను సమర్పించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Updated Date - 2022-10-02T02:00:19+05:30 IST