Chittoor: వ్యవసాయ పొలాల్లో ఏడు నెమళ్లు మృతి

ABN , First Publish Date - 2022-02-11T15:02:59+05:30 IST

జిల్లాలోని సోమల మండలం కందూరు పంచాయతీ మిట్టపల్లి సమీపంలో పూలకొండ వ్యవసాయ పొలాల్లో ఏడు నెమళ్లు మృతి చెందాయి.

Chittoor: వ్యవసాయ పొలాల్లో ఏడు నెమళ్లు మృతి

చిత్తూరు: జిల్లాలోని సోమల మండలం కందూరు పంచాయతీ మిట్టపల్లి సమీపంలో పూలకొండ వ్యవసాయ పొలాల్లో ఏడు నెమళ్లు మృతి చెందాయి. వైరస్ కారణంగానే నెమళ్లు మృతి చెందాయని అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. గతంలో కొన్ని నెమళ్ళు పంట పొలాల్లో విషాహారం తినడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా 7 నెమళ్లు మృతి చెందడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-02-11T15:02:59+05:30 IST