చైనాతో వివాదం చర్చల ద్వారానే పరిష్కారం
ABN , First Publish Date - 2020-05-31T08:12:59+05:30 IST
చైనాతో సరిహద్దు వివాదాన్ని సైనిక, దౌత్య స్థాయి చర్చల ద్వారానే పరిష్కరించుకుంటాం. ఈ విషయాన్ని అమెరికాకు స్పష్టం చేశాం. భారత్ గౌరవానికి భంగం కలగకుండా చూస్తామని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా...
చైనాతో సరిహద్దు వివాదాన్ని సైనిక, దౌత్య స్థాయి చర్చల ద్వారానే పరిష్కరించుకుంటాం. ఈ విషయాన్ని అమెరికాకు స్పష్టం చేశాం. భారత్ గౌరవానికి భంగం కలగకుండా చూస్తామని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా. పొరుగు దేశాలతో సత్సంబంధాలే మా లక్ష్యం. చర్చలు కొనసాగుతున్నాయి.
- రాజ్నాథ్ సింగ్, కేంద్ర రక్షణ మంత్రి