విషపుకాయలు తిన్న చిన్నారుల్లో ఒకరు మృతి
ABN , First Publish Date - 2020-12-05T06:27:43+05:30 IST
చింతూరు, డిసెంబరు 4: విషపుకాయలు తిన్న చిన్నారుల్లో ఒక చిన్నారి మృతిచెందాడు. గురువారం రామన్నపాలెంనకు చెందిన ఐదుగురు
చింతూరు, డిసెంబరు 4: విషపుకాయలు తిన్న చిన్నారుల్లో ఒక చిన్నారి మృతిచెందాడు. గురువారం రామన్నపాలెంనకు చెందిన ఐదుగురు చిన్నారులు విషపుకాయలు తిన్న విషయం విధితమే. వారిలో రిషివర్ణన్ (7) పరిస్థితి విషమంగా ఉండడంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున రిషివర్ధన్ మృతిచెందాడు. మిగిలిన చిన్నారులు కోలుకుంటున్నారు.