మొక్కలు పెంచి పర్యావరణాన్ని సంరక్షిద్దాం

ABN , First Publish Date - 2020-08-09T11:45:46+05:30 IST

మొక్కలు పెంచి పర్యావరణాన్ని సంరక్షించాలని జనసేన నాయకుడు అంజూరు చక్రధర్‌ అన్నారు.

మొక్కలు పెంచి పర్యావరణాన్ని సంరక్షిద్దాం

శ్రీకాళహస్తి అర్బన్‌, ఆగస్టు 8: మొక్కలు పెంచి పర్యావరణాన్ని సంరక్షించాలని జనసేన నాయకుడు అంజూరు చక్రధర్‌ అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుగంగ కాలనీలో ఉన్న ఏపీటీడబ్ల్యూఆర్‌ గురుకుల పాఠశాల ప్రాంగణంలో శనివారం మొక్కలు నాటారు. గురు, సంగీత్‌, సాయి, శరత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-08-09T11:45:46+05:30 IST