రూ.36,400 కోట్ల జీఎస్‌టీ పరిహారం

ABN , First Publish Date - 2020-06-05T08:25:10+05:30 IST

రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం రూ. 36,400 కోట్ల వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) పరిహారాన్ని విడుదల చేసింది. 2019 డిసెంబరు నుంచి 2020 ఫిబ్రవరి వరకు ఈ సొమ్మును విడుదల చేసినట్టు తెలిపింది. 2019 ఏప్రిల్‌-నవంబరు కాలానికి కేంద్రం ఇప్పటికే రూ.1,15,096 కోట్ల పరిహారాన్ని విడుదల చేసింది...

రూ.36,400 కోట్ల జీఎస్‌టీ పరిహారం

న్యూఢిల్లీ, జూన్‌ 4: రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం రూ. 36,400 కోట్ల వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) పరిహారాన్ని విడుదల చేసింది. 2019 డిసెంబరు నుంచి 2020 ఫిబ్రవరి వరకు ఈ సొమ్మును విడుదల చేసినట్టు తెలిపింది. 2019 ఏప్రిల్‌-నవంబరు కాలానికి కేంద్రం ఇప్పటికే రూ.1,15,096 కోట్ల పరిహారాన్ని విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో రాష్ర్టాల ఆర్థిక వనరులపై దెబ్బపడిందని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ర్టాలు ఖర్చు చేయాల్సి ఉన్నందున జీఎ్‌సటీ పరిహారాన్ని విడుదల చేసినట్టు ప్రభుత్వం తెలిపింది.  


Updated Date - 2020-06-05T08:25:10+05:30 IST