Telangana ministersకు కేంద్రజలశక్తి శాఖ కౌంటర్

ABN , First Publish Date - 2022-10-01T18:44:34+05:30 IST

మిషన్ భగీరథకు సంబంధించి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరరావులకు కేంద్ర జల శక్తి శాఖ కౌంటర్ ఇచ్చింది.

Telangana ministersకు కేంద్రజలశక్తి శాఖ కౌంటర్

హైదరాబాద్: మిషన్ భగీరథకు సంబంధించి తెలంగాణ మంత్రులు హరీష్ రావు (Harish rao), ఎర్రబెల్లి దయాకరరావు (Errabelli dayakar rao)లకు కేంద్ర జల శక్తి శాఖ(Central Water Power Department) కౌంటర్ ఇచ్చింది. మిషన్ భగీరథకు జాతీయ అవార్డు ఇచ్చారని మంత్రులు చెప్పడాన్ని కేంద్ర జల శక్తి ఖండించింది. తెలంగాణలో వంద శాతం నల్లా నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ఎక్కడా ధృవీకరించలేదని స్పష్టం చేసింది. తాజాగా మంత్రుల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ శనివారం ప్రెస్ నోట్ విడుదల చేసింది.

Updated Date - 2022-10-01T18:44:34+05:30 IST