ఈడీ కేసులతో సోనియాను వేధిస్తున్న కేంద్రం

ABN , First Publish Date - 2022-08-14T06:12:11+05:30 IST

కాంగ్రెస్‌ అధినే త్రి సోనియాగాంధీ కు టుంబాన్ని కేంద్రంలోని బీ జేపీ ప్రభుత్వం ఈడీ కే సులతో వేధిస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శం కర్‌నాయక్‌ అన్నారు.

ఈడీ కేసులతో సోనియాను వేధిస్తున్న కేంద్రం
ముకుందాపురంలో కాంగ్రెస్‌ పాదయాత్రలో పాల్గొన్న శంకర్‌నాయక్‌

డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ 

నిడమనూరు, ఆగ స్టు 13: కాంగ్రెస్‌ అధినే త్రి సోనియాగాంధీ కు టుంబాన్ని కేంద్రంలోని బీ జేపీ ప్రభుత్వం ఈడీ కే సులతో వేధిస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శం కర్‌నాయక్‌ అన్నారు. ఆ జాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా శనివారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయా త్ర మండలంలోని ముకుందాపురం గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీ అని, బీజేపీ తో దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మం డల అధ్యక్షుడు అంకతి సత్యం, జడ్పీటీసీ నందికొండ రామేశ్వరి, నాయకులు కొం డా శ్రీనివా్‌సరెడ్డి, ముంగి శివమారయ్య, వల్లభరెడ్డి,  విశ్వనాధుల రమేష్‌, లక్ష్మారెడ్డి, సత్యం, సతీష్‌, రాములు, బీల్యానాయక్‌, జగన్‌లాల్‌నాయక్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-08-14T06:12:11+05:30 IST