లారీని ఢీ కొట్టిన కార్లు - ముగ్గురి మృతి
ABN , First Publish Date - 2022-07-10T02:20:11+05:30 IST
యాదాద్రి: చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయరహదారిపై ఇనుము లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఆ లారీను మూడు కార్లు ఢీకొట్టాయి.
యాదాద్రి: చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయరహదారిపై ఇనుము లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఆ లారీను మూడు కార్లు ఢీకొట్టాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.