తల్లిని గొంతుకోసి చంపిన కొడుకు
ABN , First Publish Date - 2022-06-19T17:46:19+05:30 IST
పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. కన్నతల్లిని కొడుకు కడతేర్చాడు. చిలకలూరిపేట మండలం రాజపేటలో తల్లి ఆదిశేషమ్మ (67)ను కొడుకు వీరయ్య హత్య
పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. కన్నతల్లిని కొడుకు కడతేర్చాడు. చిలకలూరిపేట మండలం రాజపేటలో తల్లి ఆదిశేషమ్మ (67)ను కొడుకు వీరయ్య హత్య చేశాడు. గొంతు కోసి చంపేశాడు. రాజాపేట - పోతవరం మధ్య ఓగేరు వాగు వంతెనపై ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.