జేవీవీ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ

ABN , First Publish Date - 2021-12-06T02:46:53+05:30 IST

స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆదివారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతాప్‌సింగ్‌ దాతృత్వంతో ఇటీవల వర్షాలకు నిరాశ్రయులైన శ్రామిక్‌నగర్‌ వాసులకు దుప్పట్లు పంపిణీ చేశారు.

జేవీవీ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ
దుప్పట్లు అందజేస్తున్న సీపీఎం, జేవీవీ నాయకులు

గూడూరు, డిసెంబరు 5: స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆదివారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతాప్‌సింగ్‌ దాతృత్వంతో ఇటీవల వర్షాలకు నిరాశ్రయులైన శ్రామిక్‌నగర్‌ వాసులకు దుప్పట్లు పంపిణీ చేశారు.  కార్యక్రమంలోసీపీఎం జిల్లా నాయకుడు మోహన్‌రావు వేగూరు రాజేంద్రప్రసాద్‌, యాదగిరి, బీవీ రమణయ్య, పురుషోత్తం, మురళీసింగ్‌, మణి, శివయ్య, అశోక్‌, విష్ణు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-06T02:46:53+05:30 IST