వల్లభాయ్ పటేల్ జయంతి... నివాళులర్పించనున్న బీజేపీ నేతలు

ABN , First Publish Date - 2020-10-31T14:41:55+05:30 IST

నగరంలోని బీజేపీ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

వల్లభాయ్ పటేల్ జయంతి... నివాళులర్పించనున్న బీజేపీ నేతలు

హైదరాబాద్: నగరంలోని బీజేపీ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పలువురు నాయకులు నివాళులర్పించనున్నారు. ఆపై అసెంబ్లీ వద్ద ఉన్న సర్దార్ పటేల్ విగ్రహానికి నివాళి అర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో  బీజేపీ నేతలు పాల్గొననున్నారు. 

Updated Date - 2020-10-31T14:41:55+05:30 IST