బీజేపీ కార్యాలయానికి బండి సంజయ్

ABN , First Publish Date - 2020-12-04T19:14:49+05:30 IST

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నగరంలోని తమ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.

బీజేపీ కార్యాలయానికి బండి సంజయ్

హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నగరంలోని తమ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో కలిసి ఎన్నికల ఫలితాల సరళిని సంజయ్ పరిశీలిస్తున్నారు. సంజయ్‌తో పాటు డీకే అరుణ, రామచంద్రరావు, యెన్నం శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 33 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది. 

Updated Date - 2020-12-04T19:14:49+05:30 IST