రాకపోకలు నిషేధం

ABN , First Publish Date - 2020-05-25T10:15:10+05:30 IST

స్థానిక మిట్టపాళెం ప్రాంతంలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో పరిసర ప్రాంతాలలో రాకపోకలను నిషేధించినట్లు

రాకపోకలు నిషేధం

గూడూరు, మే 24: స్థానిక మిట్టపాళెం ప్రాంతంలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో పరిసర ప్రాంతాలలో రాకపోకలను నిషేధించినట్లు సీఐ దశరఽథ రామారావు తెలిపారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశామన్నారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి సహకరించాలన్నారు. ఈ ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 

Updated Date - 2020-05-25T10:15:10+05:30 IST