బలుసులమ్మ సన్నిధిలో ఉగాది వేడుకలు

ABN , First Publish Date - 2021-04-11T05:12:27+05:30 IST

తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసు లమ్మ ఆలయంలో ఉగాది వేడుకలు శనివారం అంకురార్పణతో ప్రారంభిం చారు.

బలుసులమ్మ సన్నిధిలో ఉగాది వేడుకలు
బలుసులమ్మ అమ్మవారి గరగల ఊరేగింపు

తాడేపల్లిగూడెం రూరల్‌, ఏప్రిల్‌ 10: తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసు లమ్మ ఆలయంలో ఉగాది వేడుకలు శనివారం అంకురార్పణతో ప్రారంభిం చారు. ఆలయ కమిటీ నిర్వాహకులు ఏలూరు కాల్వ నుంచి గరగలతో నీరు తెచ్చి మహా సంప్రోక్షణం చేశారు. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక అలం కరణ చేసి మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు.

Updated Date - 2021-04-11T05:12:27+05:30 IST