ఆస్తిపన్ను చెల్లింపునకు గడువు ఇవ్వండి
ABN , First Publish Date - 2020-03-29T10:19:07+05:30 IST
మునిసిపాలిటీ ఆస్తి పన్ను చెల్లించడానికి ప్రజలకు కొంతమేర గడువు ఇవ్వాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు కోరారు. ఈ మేరకు ఆర్డీవో లక్ష్మీ శివజ్యోతికి వినతిపత్రం అందజేశారు.
టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం టౌన్: మునిసిపాలిటీ ఆస్తి పన్ను చెల్లించడానికి ప్రజలకు కొంతమేర గడువు ఇవ్వాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు కోరారు. ఈ మేరకు ఆర్డీవో లక్ష్మీ శివజ్యోతికి వినతిపత్రం అందజేశారు.