ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య మందిరం
ABN , First Publish Date - 2021-01-27T07:03:48+05:30 IST
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తరప్రదేశ్ శకటం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయోధ్యలో నిర్మించనున్న
న్యూఢిల్లీ, జనవరి 26: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తరప్రదేశ్ శకటం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయోధ్యలో నిర్మించనున్న రామమందిర నమూనాను దీనిపై ప్రదర్శించడం విశేషం. దీపోత్సవం, రామాయణ కథలతో పాటు మహర్షి వాల్మీకికి చెందిన భారీ విగ్రహాన్ని శకటంపై ఏర్పాటు చేశారు.