ఏయూ దూరవిద్య కేంద్రం డిగ్రీ పరీక్షలు వాయిదా

ABN , First Publish Date - 2020-08-08T07:46:58+05:30 IST

కొవిడ్‌-19 నేపథ్యంలో ఈనెల 12 నుంచి జరగాల్సిన బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ పరీక్షలు వాయిదా ..

ఏయూ దూరవిద్య కేంద్రం డిగ్రీ పరీక్షలు వాయిదా

ఏయూ క్యాంపస్‌, ఆగస్టు 7 : కొవిడ్‌-19 నేపథ్యంలో ఈనెల 12 నుంచి జరగాల్సిన బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ పరీక్షలు వాయిదా వేసినట్టు స్కూల్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పి.హరిప్రకాష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. మరిన్ని వివరాలకు 0891 2844163, 9963474712ను సంప్రదించాలని ఆయన కోరారు.  

Updated Date - 2020-08-08T07:46:58+05:30 IST