ఆరుగురికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2021-03-07T07:15:23+05:30 IST
జిల్లాలో శనివారం మరో ఆరుగురు కరోనా బారిన పడ్డారు.
అనంతపురం వైద్యం మార్చి6: జిల్లాలో శనివారం మరో ఆరుగురు కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 67801కి చేరింది. ఇందులో 67146 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 600 మంది మరణించారు. ప్రస్తుతం 55 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.