రాజస్థాన్లో పార్టీని ప్రారంభిస్తాం Asaduddin Owaisi
ABN , First Publish Date - 2021-11-16T15:37:15+05:30 IST
రాజస్థాన్లోనూ ఏఐఎంఐఎం పార్టీని ప్రారంభిస్తామని ఆ పార్టీ అధ్యక్షు డు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం
హైదరాబాద్: రాజస్థాన్లోనూ ఏఐఎంఐఎం పార్టీని ప్రారంభిస్తామని ఆ పార్టీ అధ్యక్షు డు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. రానున్న నెలా నెలన్నర రోజుల్లో పార్టీ ఏర్పాటుపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని వివరించారు. రాష్ట్రంలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు.