వంద శాతం వ్యాక్సిన్లు పూర్తి చేశాం: కేజ్రీవాల్

ABN , First Publish Date - 2021-12-24T21:10:37+05:30 IST

న్యూఢిల్లీ: ఢిల్లీలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. మొత్తం 148.33 లక్షల మంది అర్హత ఉన్న జనాభాకు వ్యాక్సిన్ వేసినట్లు ట్వీట్ చేశారు.

వంద శాతం వ్యాక్సిన్లు పూర్తి చేశాం: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. మొత్తం 148.33 లక్షల మంది అర్హత ఉన్న జనాభాకు వ్యాక్సిన్ వేసినట్లు ట్వీట్ చేశారు. వైద్య ఆరోగ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇతర అధికారులకు కూడా ధన్యవాదాలు చెబుతూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఒమైక్రాన్ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు అనుమతినీయలేదు. 


  


Updated Date - 2021-12-24T21:10:37+05:30 IST