తొమ్మిది మంది పేకాటరాయుళ్ల అరెస్టు

ABN , First Publish Date - 2022-05-19T06:34:49+05:30 IST

బోధన్‌ మండలంలోని ఊట్‌పల్లి గ్రామంలో పేకాట ఆడుతున్న తొమ్మిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని బోధన్‌ రూరల్‌ ఎస్సై సందీప్‌ తెలిపారు. తొమ్మిది మంది పేకాటరాయుళ్ళ వద్ద రూ.12, 270 స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

తొమ్మిది మంది పేకాటరాయుళ్ల అరెస్టు

బోధన్‌ రూరల్‌, మే 18 : బోధన్‌ మండలంలోని ఊట్‌పల్లి గ్రామంలో పేకాట ఆడుతున్న తొమ్మిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని బోధన్‌ రూరల్‌ ఎస్సై సందీప్‌ తెలిపారు. తొమ్మిది మంది పేకాటరాయుళ్ళ వద్ద రూ.12, 270 స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 


Updated Date - 2022-05-19T06:34:49+05:30 IST