జగన్‌ తుగ్లక్‌ చర్యను ఖండించాలి

ABN , First Publish Date - 2020-10-23T10:00:55+05:30 IST

అమరావతి రాజధానిని కాదని మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌ తుగ్లక్‌ చర్యను పార్టీ రహితంగా అందరూ ..

జగన్‌ తుగ్లక్‌ చర్యను ఖండించాలి

ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు


మచిలీపట్నం టౌన్‌: అమరావతి రాజధానిని కాదని మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌ తుగ్లక్‌ చర్యను పార్టీ రహితంగా అందరూ ఖండించాలని ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. గురువారం మచిలీపట్నంలో తన కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో అర్జునుడు మాట్లాడారు. శంకుస్థాపన జరిగి నేటికి ఐదేళ్లు పూర్తయిందని, అయితే వైసీపీ పాలనలో అమరావతిపై తగిన శ్రద్ధ చూపలేదన్నారు.

Updated Date - 2020-10-23T10:00:55+05:30 IST