దళితులపై దాడులను అరికట్టాలి
ABN , First Publish Date - 2020-10-19T10:51:15+05:30 IST
దళితులపై దాడులను అరికట్టాలి
తణుకు టౌన్, అక్టోబరు 18 : దళితులపై రోజు రోజుకు పెరుగుతున్న దాడు లను అరికట్టాలని తణుకు మండల బీసీ సంఘ రాష్ట్ర కార్యదర్శి బట్టు నాగేశ్వరరావు తెలిపారు.బీసీ మైనార్టీ సంఘ సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడారు. దళితులపై దాడులు జరగకుండా ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని మరింత కఠినతరం చేయా లన్నారు.సమావేశంలో చిట్టిరాజు, షేక్ అహ్మద్వల్లీ, కె.ప్రకాష్బాబు పాల్గొన్నారు.