పశుసంవర్థక సహాయకులకు ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ

ABN , First Publish Date - 2020-09-21T11:41:49+05:30 IST

పశుసంవర్థక సహాయకులకు ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ

పశుసంవర్థక సహాయకులకు ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ

ఒంగోలు(జడ్పీ), సెప్టెంబరు 20: గ్రామ సచివాలయాలలో నియమితు లైన పశుసంవర్ధక సహాయకులకు ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ కల్పిస్తున్నట్టు ఆది వారం జిల్లా పశుసంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ డా.కె. బీబీరాణి ఒక ప్రక టనలో తెలిపారు. కరోనా నేపథ్యంలో మండలాల వారీగా శిక్షణ ఇవ్వడం సరి కాదనే ఉద్దేశంతో ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్టు పేర్కొ న్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 గంటల మధ్య మైక్రోసాఫ్ట్‌ యాప్‌ ద్వారా శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు.

Updated Date - 2020-09-21T11:41:49+05:30 IST