సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం
ABN , First Publish Date - 2020-11-25T05:23:04+05:30 IST
రజకులకు లాండ్రి షాఫ్, దోబిఘాట్కు ఉచి తంగా విద్యుత్ సరఫరాను డిసెంబర్ నుంచిరాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రకటించడాన్ని స్వాగతిస్తూ రజక సంఘ నేతలు సంబరాలను జరుపుకున్నారు.
కోరుట్ల, నవంబరు 24: రజకులకు లాండ్రి షాఫ్, దోబిఘాట్కు ఉచి తంగా విద్యుత్ సరఫరాను డిసెంబర్ నుంచిరాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రకటించడాన్ని స్వాగతిస్తూ రజక సంఘ నేతలు సంబరాలను జరుపుకున్నారు. మంగళవారం పట్టణంలోని రజక సం ఘ భవనం వద్ద సీయం చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసి టపాసులను పేల్చారు. సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో మిఠాయిలు పంపిణీ చేశా రు. ఈ కార్యక్రమంలో రజక సంఘ నాయకులు కట్కూరి లింగయ్య, కూట్కూరి గణేష్, చంద్రగిరి శ్రీనివాస్, చంద్రగిరి భూమయ్య, బింగిసా రపు మధు, గంగాధర్, సత్యనారాయణ పాల్గొన్నారు.
కోరుట్ల రూరల్ : రజకులకు సీఎం కేసీఆర్ లాండ్రి దుకాణం, దోబి ఘాట్ల వద్ద విద్యుత్ సరఫరా ఉచితంగా అందించాలని ప్రకటించడాన్ని స్వాగతిస్తూ సంబరాలు జరుపుకున్నారు.
సంఘ భవనాలలో కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసి సంబరా లు జరుపుకున్నారు. ఈ కార్యక్రమాలలో ఆయా గ్రామాల ప్రజాప్రతి నిదులు పాల్గొన్నారు.