AP News: బాపట్ల: పర్చూరు మండలంలో దారుణం

ABN , First Publish Date - 2022-08-07T18:45:45+05:30 IST

బాపట్ల (Bapatla): పర్చూరు మండలం, ఇందిరా కాలనీలో దారుణం జరిగింది.

AP News: బాపట్ల: పర్చూరు మండలంలో దారుణం

బాపట్ల (Bapatla): పర్చూరు మండలం, ఇందిరా కాలనీలో దారుణం జరిగింది. నాగేంద్రబాబు అనే వ్యక్తి కత్తితో బెదిరించి 50 సంవత్సరాల మహిళపై అత్యాచారం చేశాడు. అఘాయిత్యానికి పాల్పడిన నాగేంద్రబాబుపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం బాధితురాలు చీరాల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతోంది. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-08-07T18:45:45+05:30 IST