అనంతలో తీవ్ర చర్చనీయాంశంగా గుత్తి సీఐ అవినీతి భాగోతం

ABN , First Publish Date - 2021-10-12T16:32:14+05:30 IST

జిల్లాలో గుత్తి సీఐ రాము అవినీతి భాగోతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అనంతలో తీవ్ర చర్చనీయాంశంగా గుత్తి సీఐ అవినీతి భాగోతం

అనంతపురం: జిల్లాలో గుత్తి సీఐ రాము అవినీతి భాగోతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గుత్తి సీఐ రాము వ్యవహార తీరుపై  రోజుకో వ్యవహారం వెలుగులోకి వస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రాంరెడ్డికి ప్రజలు కృతజ్ఞత చూపించాలంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. గుత్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాము... జేసీబీ ఓనర్ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మామూళ్ల కోసం జేసీబీ ఓనర్‌ను సీఐ రాము బెదిరింపులకు గురి చేశాడు.

Updated Date - 2021-10-12T16:32:14+05:30 IST