రైల్వేస్టేషన్లో వృద్ధురాలి మృతి
ABN , First Publish Date - 2022-05-18T05:33:44+05:30 IST
డిచ్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ ప్రాం గణంలో 65 ఏళ్ల వృద్ధురాలు మృతిచెందింది. ఆకలితో అలమటించి మృతిచెందినట్లు స్థానికులు ఫిర్యాదు చేశారని ఎస్సై గణేష్ తెలిపారు. మృతదేహా న్ని గుర్తించే వారు పోలీసుస్టేషన్లో సంప్రదించాలన్నారు.
డిచ్పల్లి, మే 17 : డిచ్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ ప్రాం గణంలో 65 ఏళ్ల వృద్ధురాలు మృతిచెందింది. ఆకలితో అలమటించి మృతిచెందినట్లు స్థానికులు ఫిర్యాదు చేశారని ఎస్సై గణేష్ తెలిపారు. మృతదేహా న్ని గుర్తించే వారు పోలీసుస్టేషన్లో సంప్రదించాలన్నారు.