కెప్టెన్ ఓటమి... కలిసి రాని కొత్త పార్టీ
ABN , First Publish Date - 2022-03-10T17:57:32+05:30 IST
పటియాలా: పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓటమి పాలయ్యారు. పటియాలాలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్ధి అజిత్ పాల్ సింగ్ కోహ్లీ ..
పటియాలా: పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓటమి పాలయ్యారు. పటియాలాలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్ధి అజిత్ పాల్ సింగ్ కోహ్లీ ... కెప్టెన్ను ఓడించారు. 19, 797 ఓట్ల తేడాతో కెప్టెన్ పరాజయం పాలయ్యారు. అమరీందర్ సింగ్ కొత్తగా పెట్టిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ ప్రభావం చూపలేకపోయింది. బీజేపీతో పొత్తు కూడా ఆయన్ను కాపాడలేకపోయింది.