అర్హులందరు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకోవాలి

ABN , First Publish Date - 2021-04-23T06:51:08+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ను 45 ఏళ్ళు దాటి అర్హులైనవారు వేసుకోవాలని జడ్పీ సీ ఈవో శ్రీనివాస్‌ అన్నారు.

అర్హులందరు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకోవాలి
తుర్కలమద్దికుంటలో కొవిడ్‌ క్యాంపును పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో శ్రీనివాస్‌

- జడ్పీ సీఈవో శ్రీనివాస్‌ 

పెద్దపల్లి రూరల్‌, ఏప్రిల్‌ 22 : కొవిడ్‌ వ్యాక్సిన్‌ను 45 ఏళ్ళు దాటి అర్హులైనవారు వేసుకోవాలని జడ్పీ సీ ఈవో శ్రీనివాస్‌ అన్నారు. గురువారం మండలంలో రా గినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన కొవిడ్‌ శిబిరాన్ని జడ్పీ సీఈవో శ్రీనివాస్‌ పరిశీలించారు. వెంట ఎంపీడీవో రాజు, ఎంపీవో సుద ర్శన్‌, సర్పంచ్‌ తంగెళ్ల జయపద్ర-సంజీవరెడ్డి, వైస్‌ ఎం పీపీ ముత్యాల రాజయ్య, కోఆప్షన్‌ సభ్యులు హబీబ్‌, వైద్యులు ఫణీంద్ర పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-23T06:51:08+05:30 IST