తత్కాల్ రుసుంతో టెన్త్, ఇంటర్లో ప్రవేశాలు
ABN , First Publish Date - 2021-02-25T04:54:35+05:30 IST
సార్వత్రిక విద్యా పీఠం ఆధ్వర్యంలోని 2021-21 విద్యా సంవత్సరంలో టెన్త్, ఇంటర్లో ప్రవే శాలు పొందడానికి తత్కాల్ రుసుంతో ఈనెల 24 నుంచి 26 వరకూ అవకాశం ఉందని డీఈవో నాగమణి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కలెక్టరేట్: సార్వత్రిక విద్యా పీఠం ఆధ్వర్యంలోని 2021-21 విద్యా సంవత్సరంలో టెన్త్, ఇంటర్లో ప్రవే శాలు పొందడానికి తత్కాల్ రుసుంతో ఈనెల 24 నుంచి 26 వరకూ అవకాశం ఉందని డీఈవో నాగమణి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పదో తరగతిలో చేరే వారు రూ.300, ఇంటర్లో చేరేవారు రూ. 500 చెల్లించాలని తెలిపారు.