అచ్చన్నాయుడును కలిసిన ఇంటూరి రాజేష్‌

ABN , First Publish Date - 2022-05-27T03:16:59+05:30 IST

టీడీపీ నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్‌ గురువారం మహానాడు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర

అచ్చన్నాయుడును కలిసిన ఇంటూరి రాజేష్‌
అచ్చన్నాయుడుతో మాట్లాడుతున్న ఇంటూరి రాజేష్‌

కందుకూరు, మే 26: టీడీపీ నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్‌ గురువారం మహానాడు ఏర్పాట్లను పరిశీలించారు.  ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు, పొలిట్‌ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడులను ఆయన కలిశారు. ఈ సందర్భంగా కందుకూరు నియోజకవర్గ పార్టీ పరిస్థితులపై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. 

Updated Date - 2022-05-27T03:16:59+05:30 IST