డాక్టర్ సతీష్కు అబ్దుల్కలాం అవార్డు
ABN , First Publish Date - 2021-11-30T07:11:13+05:30 IST
హైదరాబాద్లోని హైటెక్స్లో ‘యాక్టు నౌ ఫౌండేషన్’ ఆధ్వ ర్యంలో ఆదివారం నిర్వహించిన సభలో హుజూ రాబాద్కు చెందిన ప్రముఖ ఆర్ధోపెడిక్ వైద్య నిపుణుడు కామిశెట్టి సతీష్ కు అబ్దుల్కలాం అవార్డు అందచేశారు.
హుజూర్నగర్, నవంబరు 29: హైదరాబాద్లోని హైటెక్స్లో ‘యాక్టు నౌ ఫౌండేషన్’ ఆధ్వ ర్యంలో ఆదివారం నిర్వహించిన సభలో హుజూ రాబాద్కు చెందిన ప్రముఖ ఆర్ధోపెడిక్ వైద్య నిపుణుడు కామిశెట్టి సతీష్ కు అబ్దుల్కలాం అవార్డు అందచేశారు. 40 మంది వైద్య నిపుణులకు అవార్డులు అందచేయగా ఆర్ధోపెడిక్ విభాగంలో సతీష్ ఒక్కరే ఈ అవార్డును అందుకు న్నారు. సతీష్కు అవార్డు రావడంపై హుజూర్నగర్కు చెందిన అసిస్టెంట్ ఫ్రొఫెసర్ నోముల వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ ఓరుగంటి నాగేశ్వరరావు, జి.ప్రభాకర్, దాసా నాగేశ్వరరావు, వర్తక సంఘం అధ్యక్షుడు ఉప్పల రమేష్. మిల్లర్ల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారావులు హర్షం వ్యక్తం చేశారు.