వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి
ABN , First Publish Date - 2020-05-12T10:58:52+05:30 IST
వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఉద్యా న పంటలను గిట్టుబాటు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా
చిట్వేలి, మే11 : వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఉద్యా న పంటలను గిట్టుబాటు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మలిశెట్టి రాహుల్ డిమాండ్ చేశారు. సోమవారం మండల పరిధిలోని వెంకటరాజుపల్లెలో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మలిశెట్టి వెంకటయ్య, వై.భాస్కర్, లక్ష్మీకర్రెడ్డి, జతిన్, శంకరయ్య, వెంకటేశ్వర్లు, బాబు, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.