చంద్రశేఖర్ ఆజాద్కు ఘన నివాళి
ABN , First Publish Date - 2021-02-28T04:30:48+05:30 IST
నివాళి అర్పిస్తున్న నాయకులు నివాళి అర్పిస్తున్న నాయకులు నివాళి అర్పిస్తున్న నాయకులు చంద్రశేఖర్ ఆజాద్ చూపించిన ఉద్యమ స్ఫూర్తిఓ ప్ర జావ్యతిరేఖ విధానాలపై ఉద్యమించాలని ప్ర జా సంఘాల నాయకులు కోరారు. శనివారం నగరంలోని కోటగల్లీలో గల ఎన్ఆర్ భవన్లో చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వనమాల సత్యం, జన్నారపు రాజేశ్వర్, శివకుమార్ మాట్లాడారు. కార్యక్రమంలో పవన్, రాజన్న, శంకర్ పాల్గొన్నారు.
నిజామాబాద్అర్బన్, ఫిబ్రవరి 27: చంద్రశేఖర్ ఆజాద్ చూపించిన ఉద్యమ స్ఫూర్తిఓ ప్ర జావ్యతిరేఖ విధానాలపై ఉద్యమించాలని ప్ర జా సంఘాల నాయకులు కోరారు. శనివారం నగరంలోని కోటగల్లీలో గల ఎన్ఆర్ భవన్లో చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వనమాల సత్యం, జన్నారపు రాజేశ్వర్, శివకుమార్ మాట్లాడారు. కార్యక్రమంలో పవన్, రాజన్న, శంకర్ పాల్గొన్నారు.
బోధన్రూరల్: పట్టణంలో శనివారం పీవై ఎల్ఏఐకెఎం ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో చంద్ర శేఖర్ ఆజాద్ వర్ధంతి నిర్వహించారు. రాకాసీ పేటలోని కార్యాలయంలో చంద్రశేఖర్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అ ర్పించారు. అనంతరం పీవైఎల్ రాష్ట్ర అధ్య క్షు డు వరదయ్య మాట్లాడారు. కార్యక్రమంలో శ్రావణ్కుమార్, సాయిలు పాల్గొన్నారు.