నల్లగొండలో ఓ వ్యక్తి అదృశ్యం

ABN , First Publish Date - 2022-01-20T06:16:32+05:30 IST

ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన నల్లగొండ టూ టౌన పోలీ్‌సస్టేషన పరిధిలో చోటుచేసుకుంది.

నల్లగొండలో ఓ వ్యక్తి అదృశ్యం

నల్లగొండ క్రైం, జనవరి 19: ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన నల్లగొండ టూ టౌన పోలీ్‌సస్టేషన పరిధిలో చోటుచేసుకుంది. టూ టౌన ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లికి చెందిన పుల్లెంల మురళి నల్లగొండలోని ప్రజావైన్సలో పని చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే ఈ నెల 5వ తేదీన కూడా పనికి వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదన్నారు. నాటి నుంచి బంధువులు, కుటుంబ స భ్యుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మురళి భార్య పద్మ ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2022-01-20T06:16:32+05:30 IST