బైక్ ఢీకొనడంతో 15 నెలల పసిబిడ్డ మృతి

ABN , First Publish Date - 2020-09-27T21:33:29+05:30 IST

బైక్ ఢీకొనడంతో 15 నెలల పసిబిడ్డ మృతి

బైక్ ఢీకొనడంతో 15 నెలల పసిబిడ్డ మృతి

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేరళలో బైక్ ఢీకొనడంతో 15 నెలల పసిబిడ్డ మరణించింది. కేరళలోని తిరువనంతపురంలో 15 నెలల పసిబిడ్డ ఆమె ఇంటి నుంచి రోడ్డుపైకి అనుకోకుండా బయటకు రావడంతో బైక్ ఢీకొనడంతో మృతి చెందింది. ఈ సంఘటన జరిగినప్పుడు పిల్లల తల్లిదండ్రులు ఇంటి లోపల ఉన్నారు. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ కరోనా వైరస్ పరీక్ష చేసి, తరువాత తిరువనంతపురం మెడికల్ కాలేజీకి మార్చారు. అక్కడ చిన్నారి చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

Updated Date - 2020-09-27T21:33:29+05:30 IST