సబ్కలెక్టరేట్ ‘స్పందన’కు 85 అర్జీలు
ABN , First Publish Date - 2021-10-19T05:43:40+05:30 IST
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన స్పందనకు 85 అర్జీలు వచ్చాయని సబ్కలెక్టర్ ఎం.జాహ్నవి తెలి పారు.
మదనపల్లె రూరల్, అక్టోబరు 18: మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన స్పందనకు 85 అర్జీలు వచ్చాయని సబ్కలెక్టర్ ఎం.జాహ్నవి తెలి పారు. డివిజన్ పరిధిలో పలురకాల సమ స్యలపై ప్రజలు అర్జీల రూపంలో సబ్కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా సబ్కలెక్టర్ సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికా రులు వారం రోజుల్లో పరిష్కరించాలని, లేని పక్షంలో ఉన్నతాధికారుల ధృష్టికి తీసుకుపోవా లన్నారు. డీఏవో శేషయ్య, డిప్యూటీ సర్వేయర్ మునికణ్ణన్, హౌసింగ్ ఏఈ వెంకటరెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.