ముర్రా జాతి గేదెల పెంపకానికి రూ.40.63కోట్లు

ABN , First Publish Date - 2021-04-22T05:16:27+05:30 IST

పులివెందుల వద్దనున్న ఆంధ్రప్రదేశ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్సడ్‌ రీసెర్చ్‌ ఆన లైవ్‌స్టాక్‌ (ఏపీకార్ల్‌)లో ముర్రా జాతి గేదెల పెంపకానికి రూ.40.63కోట్లు మంజూరు చేస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ముర్రా జాతి గేదెల పెంపకానికి రూ.40.63కోట్లు

పులివెందుల, ఏప్రిల్‌ 21: పులివెందుల వద్దనున్న ఆంధ్రప్రదేశ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్సడ్‌ రీసెర్చ్‌ ఆన లైవ్‌స్టాక్‌ (ఏపీకార్ల్‌)లో ముర్రా జాతి గేదెల పెంపకానికి రూ.40.63కోట్లు మంజూరు చేస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో ఏపీకార్ల్‌లో 100ఎకరాల విస్తీర్ణంలో పెంపకాన్ని చేపట్టనున్నారు. ఐదేళ్ల పాటు మౌలిక సదుపాయాలు, సిబ్బంది, గ్రాసం, చికిత్స, బీమా తదితరవి ఏర్పాటు చేయనున్నారు. 

Updated Date - 2021-04-22T05:16:27+05:30 IST