33 మందికి Covid పాజిటివ్
ABN , First Publish Date - 2022-04-07T16:20:56+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు నిలకడగా సాగుతున్నాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 33 పాజిటివ్ కేసులు నమోదు కాగా బెంగళూరులోనే 28 మంది ఉన్నారు. బెళగావి, దక్షిణకన్నడలో ఇద్దరు చొప్పున,
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ కేసులు నిలకడగా సాగుతున్నాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 33 పాజిటివ్ కేసులు నమోదు కాగా బెంగళూరులోనే 28 మంది ఉన్నారు. బెళగావి, దక్షిణకన్నడలో ఇద్దరు చొప్పున, బళ్లారిలో ఒకరికి వైరస్ ప్రబలింది. 85 మంది కోలుకున్నారు. ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం 1416 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 1339 మంది ఉన్నారు. 14 జిల్లాల్లో యాక్టివ్ కేసులు లేవు. ఆరు జిల్లాల్లో ఒక్కొక్కరు చికిత్సలు పొందుతున్నారు.