20 నుంచి జడ్పీ సమావేశాలు

ABN , First Publish Date - 2021-04-16T05:51:53+05:30 IST

ఈ నెల 20 నుంచి జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో గోవింద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20, 22, 23వ తేదీల్లో సంఘ సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సంబంధిత సభ్యులు, అ ధికారులు సకాలంలో హాజరుకావాలని కోరారు.

20 నుంచి జడ్పీ సమావేశాలు

నిజామాబాద్‌అర్బన్‌, ఏప్రిల్‌ 15: ఈ నెల 20 నుంచి జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో గోవింద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20, 22, 23వ తేదీల్లో సంఘ సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సంబంధిత సభ్యులు, అ ధికారులు సకాలంలో హాజరుకావాలని కోరారు.

Updated Date - 2021-04-16T05:51:53+05:30 IST