• Home » Telangana » Nizamabad

నిజామాబాద్

Republic Day: నిజామాబాద్‌లో రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండా

Republic Day: నిజామాబాద్‌లో రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండా

Telangana: జిల్లా వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరూవాడా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. జిల్లా కేంద్రంలోని పెరేడ్ గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

MP Arvind: వికసిత్ భారత్ సంకల్ప యాత్రను రాజకీయం చేయొద్దు

MP Arvind: వికసిత్ భారత్ సంకల్ప యాత్రను రాజకీయం చేయొద్దు

కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వికసిత్ భారత్ సంకల్ప యాత్రను రాజకీయం చేస్తే ఊరుకునేది లేదని ఎంపీ ధర్మపురి అరవింద్ ( MP Arvind ) హెచ్చరించారు. బోధన్ మండలం అమ్దాపుర్ గ్రామంలో శనివారం నాడు వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఎంపీ అరవింద్ పాల్గొన్నారు.

 Prashanth Reddy: కేసీఆర్ మీద అక్కసుతో సీఎం రేవంత్ జిల్లాల సంఖ్య తగ్గించాలని చూస్తున్నారు

Prashanth Reddy: కేసీఆర్ మీద అక్కసుతో సీఎం రేవంత్ జిల్లాల సంఖ్య తగ్గించాలని చూస్తున్నారు

కాంగ్రెస్ పాలనకు నెల రోజులు నిండాయని.. స్వేచ్ఛ, స్వాతంత్య్రం ప్రసాదించడం గురించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ( Vemula Prashanth Reddy ) అన్నారు. సోమవారం నాడు బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం స్వయంగా ప్రజా దర్భార్‌లో పాల్గొన్నది ఒక్క రోజు మాత్రమేనని వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు.

 Kavitha: బీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేలపై కవిత ఆగ్రహం.. ఎందుకంటే..?

Kavitha: బీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేలపై కవిత ఆగ్రహం.. ఎందుకంటే..?

నిజామాబాద్ లోక్‌సభ సమీక్ష సమావేశాన్ని సోమవారం నాడు నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజా మాజీ ఎమ్మెల్యేల మీద కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు అధిష్టానాన్ని కలవకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారని కవిత మండిపడ్డారు.

TS News: న్యూఇయర్ వేడకల్లో ఘర్షణ.. కాంగ్రెస్ నేత మృతి

TS News: న్యూఇయర్ వేడకల్లో ఘర్షణ.. కాంగ్రెస్ నేత మృతి

Telangana: జిల్లాలోని నసురుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో న్యూ ఇయర్ వేడుకల్లో ఘర్షణ చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది.

TS News: 2023 ఏడాది  క్రైమ్ రేట్ ఎంతో చెప్పిన కామారెడ్డి ఎస్పీ

TS News: 2023 ఏడాది క్రైమ్ రేట్ ఎంతో చెప్పిన కామారెడ్డి ఎస్పీ

Telangana: 2023 సంవత్సరానికి సంబంధించిన కేసుల వివరాలను జిల్లా ఎస్పీ సింధు శర్మ శనివారం మీడియాకు వెల్లడించారు. గతేడాది కంటే ఈ ఏడాది కేసుల సంఖ్య తగ్గినట్లు వెల్లడించారు. 28 హత్యలలో 20 హత్యలు ఆస్తి, కుటుంబ సభ్యుల తగదాలతో జరిగినవన్నారు.

Road Accident: కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి..

Road Accident: కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి..

కామారెడ్డి జిల్లా: నిజాంసాగర్ మండలం, నర్సింగ్ రావ్ పల్లి శివారులో 161 జాతీయ రహదారిపై అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బోలోరో వాహనం మోటార్ సైకిల్‌ను ఢీ కొంది.

Minister Jupalli: అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలి

Minister Jupalli: అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలి

ధికారులు జవాబుదారీతనంతో పని చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupalli Krishna Rao ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు నిజామాబాద్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ సముదాయంలో ప్రజాపాలనపై ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు.

BRS: కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్‌కి బిగ్ షాక్

BRS: కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్‌కి బిగ్ షాక్

కామారెడ్డి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ( BRS ) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ( Shabbir Ali ) సమక్షంలో ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ ( Congress ) పార్టీలో చేరారు. షబ్బీర్ అలీ వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ పరిణామంతో బీఆర్ఎస్ కేడర్ అయోమయంలో పడిపోయింది.

TS NEWS: కామారెడ్డి జిల్లాలో విషాదం.. భార్యని బ్రిడ్జ్‌పై నుంచి కిందకి తొసేసిన భర్త

TS NEWS: కామారెడ్డి జిల్లాలో విషాదం.. భార్యని బ్రిడ్జ్‌పై నుంచి కిందకి తొసేసిన భర్త

జిల్లాలోని జుక్కల్ మండలం డోన్గావ్ గ్రామ పంచాయితీలోని శక్తి నగర్ గ్రామంలో విషాదం నెలకొంది. శక్తి నగర్ కౌలాస్ నాల బ్యాక్ వాటర్ బ్రిడ్జ్‌పై నుండి భార్యని భర్త కిందకు తొసేశాడు. మృతురాలు బిరాదర్ శివాని (20)గా గుర్తించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి