• Home » Telangana » Medak

మెదక్

ఓటరు ముసాయిదా జాబితా విడుదల

ఓటరు ముసాయిదా జాబితా విడుదల

కోహెడ, సెప్టెంబరు 14: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జీపీల్లో వార్డులవారీగా సిద్ధం చేసిన ఓటరు జాబితాను పంచాయతీ అధికారులు వెల్లడించారు.

సీతారాం ఏచూరి మరణం తీరని లోటు

సీతారాం ఏచూరి మరణం తీరని లోటు

గజ్వేల్‌/చేర్యాల/మద్దూరు/సిద్దిపేట అర్బన్‌/మర్కుక్‌/హుస్నాబాద్‌, సెప్టెంబరు 14: సీతారాం ఏచూరి మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సీఐటీయూ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వలిఅహ్మద్‌, రాష్ట్ర నాయకులు సత్యనారాయణ అన్నారు.

తిమ్మారెడ్డిపల్లి-కొమురవెల్లి రోడ్డును బాగుచేయరూ..

తిమ్మారెడ్డిపల్లి-కొమురవెల్లి రోడ్డును బాగుచేయరూ..

చేర్యాల, సెప్టెంబరు 13: చేర్యాల మండలం గుర్జకుంట క్రాస్‌రోడ్డు నుంచి కొమురవెల్లి మండలం ఐనాపూర్‌ శివారు రాజీవ్‌ రహదారి తిమ్మారెడ్డిపల్లి స్వాగతతోరణం వరకు ఆర్‌అండ్‌బీ పరిధిలో గల బీటీరోడ్డు పలు ప్రదేశాల్లో దెబ్బతిని ప్రమాదకరంగా మారింది.

మణిహారం

మణిహారం

ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణంతో మారనున్న గజ్వేల్‌ డివిజన్‌ దశదిశ

కష్టపడ్డ వారికి కాంగ్రెస్‌లో ప్రాధాన్యం

కష్టపడ్డ వారికి కాంగ్రెస్‌లో ప్రాధాన్యం

సిద్దిపేట నియోజకవర్గ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ

 రైతాంగ సాయుధ అమరవీరుల సంస్మరణ సభలు

రైతాంగ సాయుధ అమరవీరుల సంస్మరణ సభలు

10 నుంచి 17 వరకు: సీపీఎం మండల కార్యదర్శి బాలనర్సయ్య

Harish Rao: కాంగ్రెస్ సర్కార్ శాస్త్రవేత్తలను క్యాబ్ డ్రైవర్లుగా మార్చింది: ఎమ్మెల్యే హరీశ్ రావు..

Harish Rao: కాంగ్రెస్ సర్కార్ శాస్త్రవేత్తలను క్యాబ్ డ్రైవర్లుగా మార్చింది: ఎమ్మెల్యే హరీశ్ రావు..

బయోడైవర్సిటీ(Biodiversity) ఉద్యోగులు, శాస్త్రవేత్తలకు వెంటనే జీతాలు చెల్లించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వా్న్ని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(MLA Harish Rao) డిమాండ్ చేశారు.

BRS: వరద బాధితులకు బీఆర్‌ఎస్ భారీ విరాళం... ఒక నెల జీతం మొత్తం..

BRS: వరద బాధితులకు బీఆర్‌ఎస్ భారీ విరాళం... ఒక నెల జీతం మొత్తం..

Telangana: రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో వరద బీభత్సం అంతాఇంతా కాదు. భారీ వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యవసర వస్తువుల కోసం అల్లాడిపోతున్న పరిస్థితి. ఈ క్రమంలో వరద బాధితులకు విరాళాలు ఇచ్చేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ నేతలు కూడా వరద బాధితుల కోసం భారీ విరాళాన్ని అందజేయనున్నట్లు మాజీ మంత్రి హరీష్‌రావు ప్రకటించారు.

గణేష్‌ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి

గణేష్‌ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి

గజ్వేల్‌ ఏసీపీ పురుషోత్తంరెడ్డి

పాఠశాలల్లోని సమస్యలను పరిష్కరిస్తాం

పాఠశాలల్లోని సమస్యలను పరిష్కరిస్తాం

అదనపు కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌



తాజా వార్తలు

మరిన్ని చదవండి