• Home » Yuvagalam Padayatra

Yuvagalam Padayatra

Yuvagalam: రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేశ్

Yuvagalam: రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేశ్

యువగళం పాదయాత్రలో భాగంగా నూజివీడు నియోజకవర్గం ముసునూరు గ్రామస్తులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు.

YuvaGalam: లోకేశ్ యువగళం @2600 కి.మీ

YuvaGalam: లోకేశ్ యువగళం @2600 కి.మీ

టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 2600 కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది.

YuvaGalam: లోకేశ్‌ను కలిసిన పోతురెడ్డిపల్లి గ్రామాస్తులు

YuvaGalam: లోకేశ్‌ను కలిసిన పోతురెడ్డిపల్లి గ్రామాస్తులు

కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.

Yuvagalam: నారా లోకేష్‌ను కలిసిన తుక్కులూరు గ్రామ దళితులు

Yuvagalam: నారా లోకేష్‌ను కలిసిన తుక్కులూరు గ్రామ దళితులు

కృష్ణాజిల్లా: టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 194వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం నూజివీడు నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గం తుక్కులూరు గ్రామ దళితులు యువనేత లోకేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

TDP Leaders : అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్నలపై కేసులు నమోదు.. ఏ ఏ సెక్షన్ల కింద అంటే..

TDP Leaders : అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్నలపై కేసులు నమోదు.. ఏ ఏ సెక్షన్ల కింద అంటే..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా గన్నవరంలో బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభలో ప్రసంగాలకు సంబంధించి తెలుగుదేశం నేతలపై కేసులు నమోదు అయ్యాయి. మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు మేరకు అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్నలపై విడి విడిగా కేసులు నమోదు చేశారు.

YuvaGalam: 194వ రోజుకు యువగళం... వేంపాడు గ్రామ సమస్యలు విన్న లోకేశ్

YuvaGalam: 194వ రోజుకు యువగళం... వేంపాడు గ్రామ సమస్యలు విన్న లోకేశ్

టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 194రోజుకు చేరుకుంది. శుక్రవారం నూజివీడు నియోజకవర్గం మీర్జాపురం క్యాంప్ సైట్ నుంచి 194వ రోజు పాదయాత్ర నారా లోకేష్ ప్రారంభించారు.

Vijayawada: నారా లోకేష్‌తో వంగవీటి రాధా ఏకాంత భేటీ

Vijayawada: నారా లోకేష్‌తో వంగవీటి రాధా ఏకాంత భేటీ

విజయవాడ: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఏకాంత భేటీ అయ్యారు. గురువారం యువగళం పాదయాత్ర విరామ సమయంలొ లోకేష్‌తో సమావేశం అయ్యారు.

TDP: రంగన్నగూడెం ఘర్షణపై పోలీసులకు టీడీపీ నేతల ఫిర్యాదు

TDP: రంగన్నగూడెం ఘర్షణపై పోలీసులకు టీడీపీ నేతల ఫిర్యాదు

రంగన్నగూడెం ఘర్షణపై తెలుగుదేశం నేతలు వీరవల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Devineni Uma: అలాంటి వాడికి పరువు ఉంటుందా?

Devineni Uma: అలాంటి వాడికి పరువు ఉంటుందా?

గన్నవరం బహిరంగ సభ వేదిక ముఖ్యమంత్రి, మంత్రి ఆర్.కె.రోజాల పరువు తీసారంటూ టీడీపీ నేతలు లోకేశ్, కొనకళ్ల నారాయణకు నోటీసులు ఇవ్వడంపై తెలుగుదేశం నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

TDP Vs YCP: లోకేశ్ పాదయాత్రలో వైసీపీ కవ్వింపు చర్యలు

TDP Vs YCP: లోకేశ్ పాదయాత్రలో వైసీపీ కవ్వింపు చర్యలు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి