• Home » Yuvagalam Padayatra

Yuvagalam Padayatra

Nara Lokesh : అన్నదాత పథకం కింద రైతులకు ఏటా రూ.20వేల సాయం అందిస్తాం

Nara Lokesh : అన్నదాత పథకం కింద రైతులకు ఏటా రూ.20వేల సాయం అందిస్తాం

లింగపాలెం మండలం సుందరరావు పేట నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఆయన పాదయాత్ర 197వ రోజుకి చేరుకుంది. అయితే విపరీతమైన షేక్ హ్యాండ్లు వలన భుజం నొప్పితో నారా లోకేష్ ఇబ్బంది పడుతున్నారు. దీంతో సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం రద్దు చేశారు. కాగా.. నారా లోకేష్‌కు లింగపాలెం గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు.

Yuvagalam: రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేశ్

Yuvagalam: రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేశ్

యువగళం పాదయాత్రలో భాగంగా నూజివీడు నియోజకవర్గం ముసునూరు గ్రామస్తులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు.

YuvaGalam: లోకేశ్ యువగళం @2600 కి.మీ

YuvaGalam: లోకేశ్ యువగళం @2600 కి.మీ

టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 2600 కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది.

YuvaGalam: లోకేశ్‌ను కలిసిన పోతురెడ్డిపల్లి గ్రామాస్తులు

YuvaGalam: లోకేశ్‌ను కలిసిన పోతురెడ్డిపల్లి గ్రామాస్తులు

కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.

Yuvagalam: నారా లోకేష్‌ను కలిసిన తుక్కులూరు గ్రామ దళితులు

Yuvagalam: నారా లోకేష్‌ను కలిసిన తుక్కులూరు గ్రామ దళితులు

కృష్ణాజిల్లా: టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 194వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం నూజివీడు నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గం తుక్కులూరు గ్రామ దళితులు యువనేత లోకేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

TDP Leaders : అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్నలపై కేసులు నమోదు.. ఏ ఏ సెక్షన్ల కింద అంటే..

TDP Leaders : అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్నలపై కేసులు నమోదు.. ఏ ఏ సెక్షన్ల కింద అంటే..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా గన్నవరంలో బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభలో ప్రసంగాలకు సంబంధించి తెలుగుదేశం నేతలపై కేసులు నమోదు అయ్యాయి. మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు మేరకు అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్నలపై విడి విడిగా కేసులు నమోదు చేశారు.

YuvaGalam: 194వ రోజుకు యువగళం... వేంపాడు గ్రామ సమస్యలు విన్న లోకేశ్

YuvaGalam: 194వ రోజుకు యువగళం... వేంపాడు గ్రామ సమస్యలు విన్న లోకేశ్

టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 194రోజుకు చేరుకుంది. శుక్రవారం నూజివీడు నియోజకవర్గం మీర్జాపురం క్యాంప్ సైట్ నుంచి 194వ రోజు పాదయాత్ర నారా లోకేష్ ప్రారంభించారు.

Vijayawada: నారా లోకేష్‌తో వంగవీటి రాధా ఏకాంత భేటీ

Vijayawada: నారా లోకేష్‌తో వంగవీటి రాధా ఏకాంత భేటీ

విజయవాడ: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఏకాంత భేటీ అయ్యారు. గురువారం యువగళం పాదయాత్ర విరామ సమయంలొ లోకేష్‌తో సమావేశం అయ్యారు.

TDP: రంగన్నగూడెం ఘర్షణపై పోలీసులకు టీడీపీ నేతల ఫిర్యాదు

TDP: రంగన్నగూడెం ఘర్షణపై పోలీసులకు టీడీపీ నేతల ఫిర్యాదు

రంగన్నగూడెం ఘర్షణపై తెలుగుదేశం నేతలు వీరవల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Devineni Uma: అలాంటి వాడికి పరువు ఉంటుందా?

Devineni Uma: అలాంటి వాడికి పరువు ఉంటుందా?

గన్నవరం బహిరంగ సభ వేదిక ముఖ్యమంత్రి, మంత్రి ఆర్.కె.రోజాల పరువు తీసారంటూ టీడీపీ నేతలు లోకేశ్, కొనకళ్ల నారాయణకు నోటీసులు ఇవ్వడంపై తెలుగుదేశం నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి