Home » Yuvagalam Padayatra
బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా ప్రోత్సహించామని టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. యువగళం పాదయాత్ర (YuvagalamPadayatra)లో భాగంగా
కర్నూలు: యువగళం పాదయాత్రలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదివారం కర్నూలు జిల్లా, పత్తికొండ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు.
యువగళం (Yuvagalam) దెబ్బకు తాడేపల్లి ప్యాలెస్ షేక్ అయిందని టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh) ఎద్దేవాచేశారు. యువగళం పాదయాత్ర
రాష్ట్రంలో అనేక మందికి పింఛన్ రాకుండా చేశారంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ యువనేత నారాలోకేష్ యువగళవారం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.
నంద్యాల జిల్లా: యువగళం పాదయాత్ర పేరుతో రాయలసీమజిల్లాలో పర్యటిస్తున్న నారా లోకేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలను వైసీపీ నేతలు వక్రీకరించి ట్రోల్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 71వ రోజుకు చేరుకుంది.
సీఎం జగన్ (CM Jagan)కు వ్యవసాయంపై కనీస అవగాహన లేదని, రైతులు పడే కష్టాల గురించి పట్టించుకోవడం మానేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) దుయ్యబట్టారు.
ప్యాపిలి (Papilio)లో టీడీపీ నేత లోకేశ్కు స్థానికుల ఘనస్వాగతం పలికారు. నారా లోకేశ్ (Nara Lokesh)ను చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
కర్నూలు: వైసీపీ ఎమ్మెల్యేలు (YCP MLAs) స్టిక్కర్లను ఇళ్లకు కాకుండా.. వాళ్ల ముఖాలకు అతికించుకుంటే బాగుంటుందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ (Bhuma Akhilapriya) అన్నారు.