Home » Yuvagalam Padayatra
సీఎం జగన్ (CM Jagan)పై టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ దళిత ద్రోహి అని దుయ్యబట్టారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు కర్నూలు జిల్లా కోడుమూరులో యువగళం పాదయాత్రను నిర్వహిస్తున్నారు.
నాలుగేళ్లుగా స్పందనకు కాల్ చేస్తే స్పందనే లేదు. ఇప్పుడు సీఎం జగన్ (CM Jagan)కు చెబుదాం అనే మరో కొత్త డ్రామా మొదలు పెట్టాడు. నేను చెబుతా ఈ పరదాల జగన్కు..
కర్నూలు జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) 85వ రోజుకు చేరుకుంది.
అప్పటి వరకూ భగ భగమండిన ఎండలు. ప్రజల కష్టాలు కళ్లారా చూడాలని పాదయాత్ర చేపట్టిన యువనేత తపనను ప్రకృతి అర్థం చేసుకుందేమో..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లా ఎమ్మినగూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది.
సీమ ప్రజలకు గుక్కెడు నీళ్లివ్వడం చేతగాని జగన్ రెడ్డి.. గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన పథకాలకు మాత్రం సిగ్గు లేకుండా స్టిక్కర్లు, రంగులు వేసుకుంటున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.
కర్నూలు: టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) తన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) 82వ రోజు కొనసాగుతోంది.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.