Home » Yuvagalam Padayatra
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రం 113వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు మొత్తం 1446.1 కి.మీ. దూరం నడిచారు. నేడు 10.3 కి.మీ. దూరం నడవనున్నారు. ప్రస్తుతం ఆయన ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం (కడప జిల్లా)లో పర్యటిస్తున్నారు.
ప్రొద్దుటూరులో టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్రకు వైసీపీ అడ్డంకులు సృష్టించింది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రాచ మల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు.
జమ్మలమడుగు (Jammalamadugu) జనసంద్రంగా మారింది. టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh)ను చూసేందుకు మహిళలు, వృద్దులు, రైతులు భారీగా రోడ్లపైకి వచ్చారు.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర జమ్మలమడుగులో ముగిసింది. పాదయాత్రకు నాలుగు రోజుల పాటు బ్రేక్ పడింది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో నేటితో యువగళం పాదయాత్ర ముగియనుంది. ఆళ్లగడ్డ మండలం చిన్నకందుకూరు వద్ద నంద్యాల జిల్లాలో పాదయాత్ర పూర్తి కానుంది.
టీడీపీ (TDP) యువ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర (Lokesh Yuvagalam Padayatra) 106వ రోజుకు చేరుకుంది.
మాజీమంత్రి భూమా అఖిలప్రియకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్రామ్కు 14 రోజుల రిమాండ్ విధించారు. అఖిలప్రియ దంపతులను కర్నూలు జైలుకు తరలించారు. బుధవారం ఉదయం భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్టు చేశారు.
జగన్ను గద్దెదించడమే లక్ష్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) సోమవారం నాటికి..
టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర మరింత దిగ్విజయంగా ముందుకు సాగాలని కోరుతూ ద్వారకాతిరుమల చిన్న వెంకన్న స్వామి ఆలయంలో గోపాలపురం నియోజకవర్గ టీడీపీ మద్దిపాటి వెంకటరాజు ప్రత్యేక పూజలు చేశారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో వంద రోజులు పూర్తి చేసుకోనుంది.