Home » YS Viveka
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda reddy) హత్యకేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
కేంద్ర మంత్రులు, సీఎంలు పనిచేసిన వారిని అరెస్ట్ చేసిన సీబీఐ... మాజీ మంత్రి వైఎస్ వివేకాహత్య కేసులో ఆఫ్ట్రాల్ ఒక ఎంపీని ఎందుకు అరెస్ట్ చెయ్యలేదని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.
ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి (Y. S. Avinash Reddy) ముందస్తు బెయిల్ను వైఎస్ వివేకానంద (Y. S. Vivekananda Reddy) కూతురు సునీత (Sunitha Reddy) సుప్రీంకోర్టులో సవాలు చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ కొనసాగుతోంది. మూడు గంటలుగా ఎంపీని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 10 గంటలకు అవినాశ్ సీబీఐ ఎదుట హాజరయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) సీబీఐ (CBI) దూకుడు పెంచింది. ఈ కేసును వీలైనంత త్వరగా చేధించాలని..
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి వైసీపీలో పెద్ద దిక్కులా పార్టీని నడపడంలో కీలక పాత్ర పోషించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. దస్తగిరి ని లొంగదీసుకొని పచ్చ ముఠా తమకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు.
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ వచ్చేసింది. దీనిపై వివేకా కూతురు సునీత తరుపు న్యాయవాది మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని అవినాష్ తరుపు న్యాయవాది చెప్పారని.. ఒకవేళ అనారోగ్యం గురించి తప్పైతే చర్యలు తీసుకోవాలని గత విచారణలో అవినాష్ న్యాయవాది కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. ఈ రోజు కోర్టులో వివేకా కూతురు సునీత తరుఫు న్యాయవాది మెమో దాఖలు చేశారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సూత్రధారిగా సీబీఐ అభియోగాలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు (మే 31, 2023) తీర్పు వెలువరించింది.
వైఎస్ వివేకా హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై..
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) అనేక మలుపులు తిరుగుతోంది. ఎవర్ని విచారించినా.. ఎన్ని కోణాల్లో ప్రశ్నించినా అటు తిరిగి.. ఇటు తిరిగి రక్త సంబంధీకుల వద్దకే చేరుతోంది..