Home » YS Sharmila
ఇండోసోల్ కోసం ఊరినే ఖాళీ చేయిస్తారా..! ఇది కూటమి ప్రభుత్వ నియంత పోకడకు నిదర్శనం. ఊరిని చంపి పరిశ్రమను పెడతామంటే చూస్తూ ఊరుకునేది లేదు అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హెచ్చరించారు.
YS Sharmila: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేలా అడుగులు వేస్తామని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని, బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలు అమలు చేయలేదని విమర్శించారు.
స్వార్థ రాజకీయాలు చేసే వారిలో జగన్మోహన్రెడ్డి నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.
జగన్ హయాంలోని ఐదేళ్లలో ప్రజా సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కనీసం కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకుండా పోయారని..ఇప్పుడేమో 2.0 అని మొహం చూపిస్తాడట అని షర్మిల ఎద్దేవా చేశారు.
Sharmila Criticizes Jagan: జగన్ ప్రతీ విషయంలోనూ ప్రజలను మోసం చేశారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు జనంలోకి వచ్చిన పరిస్థితి లేదని... ఇప్పుడేమో జనసమీకరణతో బలప్రదర్శన చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
జగన్ జన సమీకరణ సభలకు అనుమతి ఇవ్వకండి.. జనాలను చంపకండని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. జగన్ కారులో ఉన్న అందరినీ విచారణకు పిలవాలని ఏపీ ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల కోరారు. జగన్కి ఇప్పటికైనా మానవత్వం ఉంటే రూ.5, 10 కోట్లో పరిహారం ఇచ్చి క్షమించమని బాధిత కుటుంబాన్ని అడగాలని వైఎస్ షర్మిల అన్నారు.
జగన్ కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి నలిగిపోయిన దృశ్యాలు భయానకమ ని ఆదివారం ఆమె ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి మండిపడ్డారు. రెంటపాళ్ల పర్యటన నేపథ్యంలో వైఎస్ జగన్ వ్యవహరించిన తీరును ఆమె ఖండించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ఆయన సోదరి, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. బీజేపీతో ఆయన సన్నిహిత సంబంధాలు నేటికి కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
మాజీ సీఎం జగన్ తీరు ఆలీబాబా 40 దొంగల మాదిరిగా ఉందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. దొంగ ఎక్కడైనా దొంగతనం చేసింది తానేనని ఒప్పుకుంటాడా అని ప్రశ్నించారు.